సావిత్రి భాయి పూలే జయంతి ఇకపై మహిళా ఉపాధ్యాయ దినోత్సవం

సావిత్రి భాయి పూలే జయంతి ఇకపై మహిళా ఉపాధ్యాయ దినోత్సవం 

సావిత్రి భాయి పూలే జయంతి ఇకపై మహిళా ఉపాధ్యాయ దినోత్సవం

సావిత్రి భాయి పూలే జయంతి ని  మహిళ ఉపాధ్యాయుల దినోత్సవం గా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.   ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి  నిర్ణయం తీసుకున్నట్లు టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం తీస్కున్న ఈ నిర్ణయం అన్ని వర్గాల ప్రజలు స్వాగతించాల్సిన విషయం అన్నారు.. సావిత్రి బాయి పూలే మహిళల ను అక్షరాస్యులను చేయడానికి ఎంతో శ్రమించారని ఆమె త్యాగాన్ని, కృషిని గుర్తించడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Refund Policy